వైసీపీ నుంచి టిడిపిలోకి చేరికలు
ఉలవపాడు :ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలోని పొర్లుకట్ట సంఘంలో పలువురు. ఎస్టి కుటుంబాల వారు.పోలుబోయిన శ్రీనివాసులు, మల్లవరపు వెంకటరావు. ఆధ్వర్యంలో ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. కందుకూరులోని పార్టీ కార్యాలయంలో టిడిపి-జనసేన-బిజెపి ఉమ్మడి అభ్యర్థి.ఇంటూరి నాగేశ్వరరావు
. సమక్షంలో పార్టీలో చేరారు.
రాబోయే ప్రభుత్వంలో పొర్లుకట్ట సంఘంలో సమస్యలన్నీ పరిష్కరిస్తానని, ఎవరికి ఏం అవసరం వచ్చినా తనను నేరుగా కలవచ్చని, ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికేలా కృషి చేయాలని.నాగేశ్వరరావు. వారికి సూచించారు.