తాజా వార్తలుజనసేనలో చేరిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్,30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృధ్వీ

జనసేనలో చేరిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్,30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృధ్వీ

30 ఇయ‌ర్స్ ఇండస్ట్రీ, న‌టుడు పృధ్వీ రాజ్, ప్ర‌ముఖ కొరియో గ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ లు జ‌న‌సేన పార్టీలో చేరారు.. మంగ‌ళ‌గిరి జ‌న‌సేన కేంద్ర కార్యాల‌యంలో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో ఈ ఇద్ద‌రికి పార్టీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు జ‌నసేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్.గ‌తంలో వైసిపిలో ఉన్న పృధ్వీ ఆ త‌ర్వాత ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు..తాజాగా ఆయ‌న జ‌న‌సేన తీర్ధం తీసుకున్నారు.. ఇక ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article