రాప్తాడు;టిడిపి కూటమిదే విజయం చంద్రబాబు తోనే రాష్ట్ర అభివృద్ధి ,పరిటాల సునీతను అఖండ మెజారిటీతో గెలిపిద్దాం అని మండల తెదేపా నాయకులు మండల పరిధిలోని పుల్లలరేవు గ్రామంలో సోమవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పరిటాల సునీత సోదరుడు ధర్మవరపు మురళి ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గ్రామాలన్నీ అభివృద్ధి బాటలో నడిచాయని మాజీ మంత్రి పరిటాల సునీత నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిందని వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి పరిటాల సునీతను అఖండ మెజారిటీతో మెజారిటీతో గెలిపించాలని కోరారు . ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పంపు కొండప్ప ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు , మాజీ సర్పంచ్ సాయినాథ్ , గోపాల్, ప్రసాద్ ,మరోరు గోపాల్ , గంగలకుంట రమణ ,గుజ్జల నారాయణస్వామి ,సర్పంచ్ సాకే తిరుపాల్ , బాబయ్య , ,ఇంద్రశేఖర్ , సాకే నారాయణస్వామి, గంగలకుంట కిష్ట , ఎంపీటీసీ రవి,మోహన్ రెడ్డి ,అంపాపురం జయప్ప , డిష్ వెంకటరాముడు , ముత్యాలు,మరూరు కదిరప్ప , మరూరు నరేష్, , ఉప్పర శ్రీనివాసులు, జూటూరు రామకృష్ణ , బీరన్న , బొమ్మపర్తి రాజశేఖర్ రెడ్డి, రాజలింగం,నరసింహులు ,గేట్ సత్తి , శాంతా తదితర తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .