Thursday, September 11, 2025

Creating liberating content

తాజా వార్తలువైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి రక్తదానం

వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి రక్తదానం

రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలి

పులివెందుల :వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు పులివెందుల రక్తనిధి యందు సోమవారం రక్తదానం చేశారు. వైసీపీ అధిష్టానం విద్యార్థి విభాగం ప్రధాన కార్యద ర్శి గా వెన్నపూస రామలక్ష్మణ్ రెడ్డి ని ఎన్నిక చేసిన సందర్బంగా రామలక్ష్మణ్ రెడ్డి రక్తదానం చేసిన తన అనుచరులతో రక్తదానంచేయించారు.ఈ సందర్బం గా రక్తనిధి మెడికల్ అధికారి డాక్టర్ రేవతి రక్తదా నం చేసిన యువకులను అభినందించారు. ఈ కార్యక్రమం లో వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా కోశాధికారి రాఘవేంద్ర రెడ్డి, మణికంఠ, మోహన్ రెడ్డి, పవన్, మస్తాన్, జయ తేజ రెడ్డి,స్నేహిత అమృత హస్తం సేవాసమితి అధ్యక్షులు రాజు, పట్టణ అధ్యక్షులు మహమ్మద్ రఫీ,రక్తనిధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article