కనిగిరి:కందుకూరు సమన్వయకర్త బుర్ర మధుసూదన్ యాదవ్ ను ఉలవపాడు మండలం పరిధిలో ఆత్మకూరు గ్రామం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండ్లూరి సుధాకర్, ఎండ్లూరి నరసింహారావు, కందుకూరు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ మర్యాదపూర్వకముగా వారు కలిశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బుర్ర మధు అన్నకి సైనికుల్లాగా గ్రామంలో పనిచేస్తామని అన్నారు.