Wednesday, February 18, 2026

Creating liberating content

తాజా వార్తలుగోపాల్ రెడ్డి పార్టీవ దేహానికి నివాళులర్పించిన చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి

గోపాల్ రెడ్డి పార్టీవ దేహానికి నివాళులర్పించిన చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి

రామచంద్రాపురం:మండలంలోని నెన్నూరు గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి(80) గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తనయుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి గురువారం నెన్నూరు గ్రామానికి చేరుకుని గోపాల్ రెడ్డి మృత దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి అన్నివిధాల అండగా ఉంటానని బరోసా ఇచ్చారు. ఆయన వెంట మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, సర్పంచ్ అనసూయమ్మ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article