Thursday, September 11, 2025

Creating liberating content

తాజా వార్తలుపేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులు పై కేసు నమోదు

పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులు పై కేసు నమోదు

జీలుగుమిల్లి

జీలుగుమిల్లి మండలం లోని సిర్రి వారి గూడెం గ్రామ శివారులో పేకాట శిబిరం పై పోలీసుల లు దాడి చేసి

5 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తీసుకుందామని ఎస్సై వీ చంద్రశేఖర్ చెప్పారు. వారి వద్ద నుంచి 5900/- నగదు,52 పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు.

వారందరిని స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మండలంలో ఎక్కడ గ్యాంబ్లింగ్ జరిగిన తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ఆయన పలుమార్లు హెచ్చరించారు. అయినప్పటికీ మండలంలో పేకాట ఆడుతున్నారని తమ దృష్టికి వచ్చిన ప్రతి ప్రాంతంలోనూ నీగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article