తాజా వార్తలుమార్కాపురం నూతన ఎస్ఐ గా షేక్ అబ్దుల్ రహిమాన్

మార్కాపురం నూతన ఎస్ఐ గా షేక్ అబ్దుల్ రహిమాన్

మార్కాపురం

పట్టణం నూతన ఎస్ఐ గా నియామకం అయినా షేక్ అబ్దుల్ రహమాన్. ఎన్నికల బదిలీలలో భాగంగా ఈయన వి ఆర్ నుండి మార్కాపురం పట్టణానికి బదిలీ అయ్యారు. ఈయన గతంలో దోర్నాల యస్ఐ గా భాద్యతలను సమర్ధవంతంగా నిర్వహించి ఉన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article