Tuesday, September 16, 2025

Creating liberating content

తాజా వార్తలుఇందిరా గాంధీ విగ్రహం దగ్గర జిల్లా కాంగ్రెస్ కమిటీ మరియు సిటీ కమిటీ ఆధ్వర్యంలో భారీ...

ఇందిరా గాంధీ విగ్రహం దగ్గర జిల్లా కాంగ్రెస్ కమిటీ మరియు సిటీ కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన

రాహుల్ గాంధీ పై అనుచిత వాఖ్యలు చేసిన బీజేపీ క్షమా పణ చెప్పాలని డిమాండ్

కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అ ధ్యక్షురా లు ఎన్ డి విజయ జ్యోతి

కడప సిటీ :గురువారం నాడు కడప పట్ట ణంలో ఇందిరా గాంధీ విగ్రహం వద్ద బిజెపికి వ్యతిరేకంగా జరి పిన నిరసన కార్యక్రమంలో కడ ప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు రాలు ఎన్ డి విజయ జ్యోతి మాట్లాడుతూ పార్లమెంట్ ప్రతి పక్ష నేత రా హుల్ గాంధీని చం పాలని బిజె పీ నాయకులు కా మెంట్స్చేస్తున్నారు.ఇంతదారుణంగా కామెంట్స్ చేస్తున్నా మో డీ,షాలుపట్టించుకోవడం లేదు
ఇదంతా వారి డైరెక్షన్ లోనే జ రుగుతుంది.ఈ దుర్మార్గాన్ని కా oగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుం ది.ద్వేష పూరిత మాటలపై వెం టనే చర్యలు తీసుకోవాలి అని ఆమె డిమాండ్ చేశారు.ఈ దే శంలో ఎవరు తీవ్రవాదులు ?
ఏది తీవ్రవాదం?ఈ దేశంలో అట్టడుగు వర్గాల వాళ్ళు 90 శాతం మంది ఉన్నారు. వాళ్లకు
అభివృద్ధి లో వాట లేదు అని చెప్పడం అని తీవ్రవాదమా ?
అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అని చెప్పడం తీవ్రవా దమా ?ఏది తీవ్రవాదమో బిజె పీ సమాధానం చెప్పాలి.ఈ దే శానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ,త్యాగాలు చేసిం ది కాంగ్రెస్ పార్టీ.అన్ని కులాలన
ను,మతాలను సమానంగా చూసింది కాంగ్రెస్ పార్టీ ప్రజల
హక్కుల కోసం పోరాటం చేసే ది కాంగ్రెస్ పార్టీ అన్ని మతాల
ను ,కులాలను సమానంగా చూసింది కాంగ్రెస్ పార్టీ ఇలాం టి కాంగ్రెస్ పార్టీ గురించి నీచం గా బీజేపీ మాట్లాడటం సిగ్గుచే చేటు అన్నారు.రాహుల్ గాంధీ ని తీవ్రవాది అంటున్నారు. రా
హుల్ అమ్మమ్మ,నాన్న ఇద్దరు తీవ్రవాదుల చేతుల్లో బలి అ య్యారుఈ విషయం బీజేపీ కి తెలియదా ?రాహుల్ గాంధీ ఈ దేశంలో ప్రేమను నింపిన నాయకుడు,రాహుల్ గాంధీ పేరు ఉచ్చరించే హక్కు బీజేపీ కి లేదు.బీజేపీ అంటే మతత త్వ పార్టీ,బీజేపీ మత చిచ్చు పార్టీ,బీజేపీ తీవ్రవాదుల పార్టీ
,మతాల మధ్య చిచ్చు పెట్టాలి అందులో చలి కాసుకోవాలి. ఇ దే బీజేపీ సిద్ధాంతంఅన్నారు. ముస్లింల రిజర్వేషన్లు రద్దు చే స్తామనడం బీజేపీ తీవ్రవాది పార్టీ అనడానికి నిదర్శనం కా దా?కేవలం అగ్ర వర్ణాలకు కో మ్ము కాయడం తీవ్రవాదం అని పించుకోదా?అణగారిన వర్గాల ను తొక్కాలని బీజేపీ చూస్తుం ది.ఈ దేశంలో రిజర్వేషన్ల గురి oచి మాట్లాడే హక్కు బీజేపీకి లేదుఅన్నారు.బీజేపీ రాహుల్ గాంధీకి భయపడుతుంది రా
హుల్ పాదయాత్రతో ఈ దేశ ప్రజలకు ధైర్యం నింపాడు. బీ
జేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ,బీజేపీ అంటే భారతీయ జూట పార్టీ.రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించి oదిఈ దేశంలో బీజేపీకి మించి న వేర్పాటు వాదుల పార్టీ ఇం కోటి ఉందా ?మసీదుల మీద, చర్చ్ లమీద,క్రిస్టియన్లు, ము స్లీం లమీద ఊచ కోత కోసిన టెర్రరిస్టు పార్టీ ఈబీజేపీ కాదా?
ముస్లీం రిజర్వేషన్లు రద్దు చేస్తా o అని చెప్పడం టెర్రరిజం అన రా?ఈ దేశంలో అగ్రవర్ణాల కో మ్ము కాస్తున్నది బీజేపీ కాదా ?
కేవలం 10 శాతం మంది మీ తొత్తుల చేతుల్లోనే భారతీయ వ్యాపారం మొత్తం కేంద్రీకృతం కాలేదా?కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి పోస్టుల్లో ఎంత మంది దళిత,గిరిజనులు ఉన్నారు ?
వెనుక బడిన విద్యార్థులకు స్కాలర్ షిప్స్ 40 శాతానికి ఎందుకు తగ్గించారు ?ఓబీసీ విద్యార్థుల స్కాలర్ షిప్ లు ఎందుకు15శాతానికితగ్గించారు ?దళిత మహిళకు ప్రయోజ నం చేకూర్చే కేంద్ర పథకాల ని ధులను 20 శాతానికి ఎందుకు కోత పెట్టారు ?10 ఏళ్లుగా దేశ వ్యాప్తంగా దళిత గిరిజన మ హిళలపై అత్యాచారాలు 15 నుంచి 32 శాతానికి ఎలా పెరి గాయి ?వీటికి బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి.బీజేపీ నీ హెచ్చరిస్తున్నం మర్యాదగా రా హుల్ గాంధీ కి క్షమాపణలు చె ప్పాలని డిమాండ్చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీని కల సి ఫిర్యాదు చేయడం జరిగింది
అన్నారు. ఈ కార్యక్రమంలో న
గర కాంగ్రెస్ అధ్యక్షులు అఫ్జల్ ఖాన్,మాజీ పిసిసి ప్రధాన కా ర్యదర్శి,అబ్దుల్ సత్తార్, ధ్రువ కుమార్ రెడ్డి,బండి జకరయ్య, పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్. కృష్ణారెడ్డి,గంగయ్య,పిడి సంజ య్ కాంత, హరిప్రసాద్, సుశీల్ కుమార్,పుల్లయ్య,తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article