Sunday, September 14, 2025

Creating liberating content

టాప్ న్యూస్ముచ్చుమర్రి బాలిక కుటుంబానికి రూ.10ల‌క్షల చెక్కు అందజేత

ముచ్చుమర్రి బాలిక కుటుంబానికి రూ.10ల‌క్షల చెక్కు అందజేత

నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో మైనర్ బాలిక అదృశ్యం కేసు నేపథ్యంలో శుక్రవారం బాధితుల ఇంటి వద్ద మంత్రులు పరామర్శించి, ప్రభుత్వం తరపున రూ.10 లక్షల చెక్కును అందజేశారు.రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బాధిత కుటుంబానికి చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా, నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే గిత్త జయసూర్య, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article