Monday, November 10, 2025

Creating liberating content

తాజా వార్తలుగాయపడిన ఫోటోగ్రాఫర్ కృష్ణని పరామర్శించిన పరిటాల శ్రీరామ్

గాయపడిన ఫోటోగ్రాఫర్ కృష్ణని పరామర్శించిన పరిటాల శ్రీరామ్

అనంతపురం:రాప్తాడు సిద్ధం సభలో ఆదివారం వైసిపి రౌడీ మూకల దాడిలో గాయపడి అనంతపురం నగరంలో పావని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణను, పరిటాల శ్రీరామ్ పరామర్శించారు. అంతకుముందు మాజీ మంత్రి పరిటాల సునీత ఫోన్ ద్వారా కృష్ణను పరామర్శించారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అసలు దాడి ఎలా జరిగిందన్నది పరిటాల శ్రీరామ్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాప్తాడు సిద్ధం సభలో కృష్ణ పై దాడి చేసిన వీడియోలను ఆయన చూసి చలించి పోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article