Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుకుటుంబ స‌మేతంగా శ్రీవారిని ద‌ర్శించుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి

కుటుంబ స‌మేతంగా శ్రీవారిని ద‌ర్శించుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి బుధ‌వారం ఉద‌యం తిరుమ‌ల శ్రీవెంక‌టేశ్వ‌ర‌ స్వామివారిని ద‌ర్శించుకున్నారు. ఉద‌యం శ్రీవారికి మనవడి పుట్టు వెంట్రుకలను స‌మ‌ర్పించారు. ఆ త‌ర్వాత ఉద‌యం 8.30 గంట‌ల‌కు వీఐపీ బ్రేక్ దర్శనంలో రేవంత్ రెడ్డి త‌న భార్య‌, కూతురు, అల్లుడితో క‌లిసి శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ముఖ్యమంత్రి దంపతులకు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి స్వాగతం పలికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేయ‌డం జ‌రిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article