Sunday, February 15, 2026

Creating liberating content

టాప్ న్యూస్మహాత్మ గాంధీ వర్ధంతి కి నివాళులర్పించిన ఆప్ నాయకులు

మహాత్మ గాంధీ వర్ధంతి కి నివాళులర్పించిన ఆప్ నాయకులు

వేంపల్లె
వేంపల్లి పట్టణంలో మహాత్మా గాంధీజి వర్ధంతి సందర్భంగా ఆమ్ఆద్మీపార్టీ జిల్లా కోఆర్డినేటర్ రహమతుల్లా, జిల్లా కో-కన్వీనర్ దాదాపిర్, జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ రాజగ్ మహాత్మ గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి వర్ధంతి నివాళులర్పించారు. ఈ సందర్బంగా రహమతుల్లా మాట్లాడుతూ ఈనాటి యువత మహాత్మ గాంధీని స్ఫూర్తిదాయకంగా తీసుకుని దేశం కోసం దేశ ప్రజలకు అందాల్సిన హక్కుల కోసం ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్ మండల సభ్యులు సలీమ్, షఫీ, భాయ్, సిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article