Wednesday, May 7, 2025

Creating liberating content

తాజా వార్తలువిగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ,ఎమ్మెల్సీ

విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ,ఎమ్మెల్సీ

పులివెందుల టౌన్ పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం లో నూతన శివాలయం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఆదివారం ఎంపీ శ్రీ అవినాష్ రెడ్డి , ఎమ్మెల్సీ ఆర్. రమేష్ యాదవ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article