Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలునల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేసిన యూటీఎఫ్ ఉద్యోగులు

నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేసిన యూటీఎఫ్ ఉద్యోగులు

వి.ఆర్.పురం

ఏపీ జేఏసీ, ఏపీ యూటీఎఫ్ పిలుపు మేరకు ఉద్యోగుల సమస్యల సాధనకు, శుక్రవారం వి ఆర్ పురం మండలంలొని పాఠశాలలో నల్ల రిబ్బన్ లు దరించి యూటీఎఫ్ ఉద్యోగులు తమ నిరసన తెలియ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులకు బాకయి పడ్డ 25 వేల కోట్ల ను తక్షణమే చెల్లించాలని, మధ్యంతర భృతి ని 30 శాతం పెంచాలని, పాత పెన్షన్ విధాన్నాన్ని అమలు చేయాలనీ, అలాగే 1 తేదినాడే జీతాలు చెల్లించాలని, మధ్యాహ్న భోజన సమయం లో సమస్య లు సాధన కై వి ఆర్ పురం మండల పాఠశాలలో నల్ల రిబ్బన్ లు దరించి నిరసన తెలియజేయడం జరిగిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వి ఆర్ పురం మండల అధ్యక్షులు కె వెంకట్, ప్రధాన కార్యదర్శి యన్ జగదీష్, జిల్లా కార్యదర్శి యస్ నాగేశ్వరరావు, యూటీఫ్ సభ్యులు ఎన్ ప్రసాద్. వీరయ్య, రామకృష్ణ, అజయ్, రాము, రమేష్, శాంతి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article