కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. ‘గుర్తింపుకు నోచుకుని వ్యక్తులు’ (అన్ సంగ్ హీరోస్) పేరిట 34 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. వీరిలో పలువురు తెలుగువారు కూడా ఉన్నారు.
పద్మశ్రీ గ్రహీతల జాబితా…
వైద్య రంగం
ప్రేమ ధన్ రాజ్- కర్ణాటక
యజ్జీ మాణిక్ షా ఇటాలియా- గుజరాత్
హేమచంద్ మాంఝీ- ఛత్తీస్ గఢ్
సామాజిక సేవా రంగం
దుఖు మాఝీ- పశ్చిమ బెంగాల్
సంగ్ధాన్ కిమా- మిజోరం
సోమన్న- కర్ణాటక
గుర్విందర్ సింగ్- హర్యానా
పార్బతి బారువా- అసోం
జగేశ్వర్ యాదవ్- ఛత్తీస్ గఢ్
ఛామి ముర్మూ- ఝార్ఖండ్
కళలు
డి.ఉమామహేశ్వరి- ఏపీ (హరికథా గానం)
దాసరి కొండప్ప- తెలంగాణ (బుర్ర వీణ)
గడ్డం సమ్మయ్య- తెలంగాణ (యక్షగానం)
జానకీలాల్- రాజస్థాన్
బాబూ రామ్ యాదవ్- ఉత్తరప్రదేశ్
గోపీనాథ్ స్వైన్- ఒడిశా
నేపాల్ చంద్ర సూత్రధార్- పశ్చిమ బెంగాల్
బాలకృష్ణ సాధనమ్ పుథియ వీతిల్- కేరళ
స్మృతి రేఖ ఛక్మా- త్రిపుర
ఓంప్రకాశ్ శర్మ- మధ్యప్రదేశ్
అశోక్ కుమార్ బిశ్వాస్- బీహార్
నారాయణన్ ఈపీ- కేరళ
భాగబత్ పదాన్- ఒడిశా
రతన్ కహార్- పశ్చిమ బెంగాల్
శాంతిదేవి పాశ్వాన్, శివన్ పాశ్వాన్- బీహార్
మచిహన్ సాసా- మణిపూర్
జోర్డాన్ లేప్పా- సిక్కిం
సనాతన్ రుద్రపాల్- పశ్చిమ బెంగాల్
భద్రప్పన్ ఎం- తమిళనాడు
క్రీడలు
ఉదయ్ విశ్వనాథ్ దేశ్ పాండే- మహారాష్ట్ర
ఇతర రంగాలు
కె.చెల్లమ్మాళ్- అండమాన్ అండ్ నికోబార్
సత్యనారాయణ బెలేరి- కేరళ
సర్బేశ్వర్ బాసుమతరి- అసోం
యనుంగ్ జామె లెగో- అరుణాచల్ ప్రదేశ్