Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుజనసేన పార్టీ ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్ జ్యోతిర్లింగాల సందర్శన

జనసేన పార్టీ ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్ జ్యోతిర్లింగాల సందర్శన

జగ్గంపేట

జగ్గంపేట జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ గారు ఎలాక్షన్ అనంతరం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలవాలి అని మరియు కూటమి అత్యధిక స్థానాలు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విజయం చేకూరాలని కోరుకుంటూ జ్యోతిర్లింగాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇందులో భాగంగా మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని ఓంకారేశ్వరుని, మామరేశ్వర్ స్వామివారిని దర్శించుకున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article