Monday, January 20, 2025

Creating liberating content

సాహిత్యంరామలింగేశ్వరునికి వరికంకులతో అలంకరణ

రామలింగేశ్వరునికి వరికంకులతో అలంకరణ

 గొల్లప్రోలు 

గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శివాలయంలో కార్తీకమాసం శుక్రవారం సందర్భంగా వరి కంకుల ధాన్యము తో రామలింగేశ్వర స్వామి వారిని, అమ్మవారిని దాన్యలక్ష్మి, గౌరీఈశ్వర్ గా అలంకరణ చేశారు.సౌభాగ్య స్త్రీలచే లలితా సహస్రనామ కుంకుమార్చన నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు దత్తు సోదరులు సేవా సభ్యులు మాట్లాడుతూ ప్రజలందరూ కూడా ధాన్యానికి లోటు లేకుండా ఉండాలని వ్యవసాయాలు బాగుండాలని ఈపూజా కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article