Saturday, February 21, 2026

Creating liberating content

తాజా వార్తలుడీఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు

డీఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు

పులివెందుల :పులివెందుల నూతన డిఎస్పీగా బాధ్యతలు చేప ట్టిన బుక్కే మురళి నాయక్ ను ఆయన కార్యాల యంలో తొండూరు మండల టిడిపి ఇన్చార్జ్ మా రెడ్డి జయ భరత్ రెడ్డి, వేంపల్లి మండల టిడిపి ఇన్చార్జ్ అజ్జు గుట్టు రఘునాథ్ రెడ్డిలు మర్యాదపూ ర్వకంగా గురువారం కలసి శుభాకాంక్షలు తెలియ జేశారు.ఈ కార్యక్రమంలో గంగాధర్ రెడ్డి, తదితరు లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article