Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుతుని రైల్వే స్టేషన్ లో హీరో సాయిరాం శంకర్

తుని రైల్వే స్టేషన్ లో హీరో సాయిరాం శంకర్

తుని :తుని పట్టణ రైల్వే స్టేషన్లో సోమవారం సినీ హీరో సాయిరాం శంకర్ సందడి చేశారు నర్సీపట్నం చెందిన పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకరు తన స్వగ్రామానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వెళుతున్న నేపథ్యంలో తుని రైల్వే స్టేషన్లో చిత్రంతోపాటు పలు చిత్రాలలో ఆయన నటించారు. తెనాలి రైల్వే స్టేషన్ లో ఆయనను చూసి పలువురు సెల్ఫీ దిగారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article