Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలునిత్యపూజ గ్రంధాలు భక్తులకు పంపిణీ

నిత్యపూజ గ్రంధాలు భక్తులకు పంపిణీ

వేంపల్లె
సకల దేవతల నిత్యపూజలకు సంబంధించిన గ్రంధాలను భక్తులకు పంపిణీ చేసినట్లు అవోపా మహిళ విభాగం అధ్యక్షురాలు పచ్చిపులుసు ప్రవీణ తెలిపారు. శుక్రవారం స్థానిక వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అవోపా మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆరవేటి నిర్మల సహకారంతో ప్రచురించిన పూజ గ్రంధాలు భక్తులకు పంపిణీ చేశామని, భక్తులు కూడా వీటిని సరైన విధానాలతో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షుడు బిజిఎస్ సునిల్, మహిళా ఉపాధ్యక్షురాలు బైరిశెట్టి నాగలక్ష్మి, తదితర సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article