Monday, November 17, 2025

Creating liberating content

తాజా వార్తలుసివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్ అనారోగ్యంతో మృతి

సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్ అనారోగ్యంతో మృతి

కామవరపుకోట:కామవరపుకోట డిప్యూటీ తహసీల్దారిగా పనిచేస్తున్న మొహమ్మద్ మోహిద్దీన్ (58) అనారోగ్యంతో ఆదివారం మూర్తికి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయన ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఏలూరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితినిష్మించడంతో ఆయన మృతి చెందినట్లు తెలిపారు. ఆయనకు భార్య కుమారుడు ,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి పట్ల తాసిల్దార్ సిబ్బంది పలువురు సంతాపం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article