వెలేరుపాడు,
వేలేరుపాడు మండలం రుద్రంకోట గ్రామంలో ఇసుక క్వారీలకు వెళ్లే రహదారిని సోమవారం రాత్రి జెసిబి ల ద్వారా రెవిన్యూ సిబ్బంది ధ్వంసం చేశారు, జిల్లా అధికారులు క్వారీలను పరిశీలించిన మీదట వారి ఆదేశాల మేరకు ,ఆ రహదారి గుండా ఏ విధమైన అక్రమ తోలకాలు జరగకుండా ఉండేందుకు కందకాలను తీశారు,
