Tuesday, November 18, 2025

Creating liberating content

తాజా వార్తలురేపు విద్యుత్ అంతరానికి ప్రజల సహకరించాలి

రేపు విద్యుత్ అంతరానికి ప్రజల సహకరించాలి

  • విద్యుత్ శాఖ ఏఈ శివప్రసాద్ వరదయ్య పాలెం మండలం బత్తల వాళ్ళం పంచాయతీ పరిధిలో రేపు 9 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేత

తిరుపతి జిల్లా వరదయ్య పాలెం మండలం బత్తల వాళ్ళం పంచాయతీ గ్రామం కు 9వ తేదీ న ( రేపు) విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు స్థానిక విద్యుత్ శాఖ ఇంచార్జ్ ఏఈ శివప్రసాద్ పేర్కొన్నారు.బత్తల వాళ్ళం పంచాయతీ మరమ్మత్తు,విద్యుత్ పోల్స్ వద్ద చెట్లు తొలగింపు వంటి పనులకు గాను శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. దీన్ని గమనించి వినియోగదారులు విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article