- విద్యుత్ శాఖ ఏఈ శివప్రసాద్ వరదయ్య పాలెం మండలం బత్తల వాళ్ళం పంచాయతీ పరిధిలో రేపు 9 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేత
తిరుపతి జిల్లా వరదయ్య పాలెం మండలం బత్తల వాళ్ళం పంచాయతీ గ్రామం కు 9వ తేదీ న ( రేపు) విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు స్థానిక విద్యుత్ శాఖ ఇంచార్జ్ ఏఈ శివప్రసాద్ పేర్కొన్నారు.బత్తల వాళ్ళం పంచాయతీ మరమ్మత్తు,విద్యుత్ పోల్స్ వద్ద చెట్లు తొలగింపు వంటి పనులకు గాను శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. దీన్ని గమనించి వినియోగదారులు విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.

