Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలురాజ్యశ్యామల అమ్మవారిని దర్శించుకున్న వై.వి సుబ్బారెడ్డి

రాజ్యశ్యామల అమ్మవారిని దర్శించుకున్న వై.వి సుబ్బారెడ్డి

గాజువాక:
విశాఖపట్నం లోని శ్రీ శారద పీఠం వార్షికోత్సవాల్లో భాగంగా, రాజ శ్యామల అమ్మవారిని దర్శించుకుని అనంతరం శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు మరియు శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వార్ల ఆశీస్సులను ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ & రాజ్యసభ సభ్యులు (ఎంపీ) డాక్టర్ వై వి సుబ్బారెడ్డి తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article