Thursday, November 13, 2025

Creating liberating content

తాజా వార్తలుతెలంగాణ బీజేపీ నేత రమేశ్ రాథోడ్ కన్నుమూత

తెలంగాణ బీజేపీ నేత రమేశ్ రాథోడ్ కన్నుమూత

బీజేపీ నేత, ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ కన్నుమూశారు. గత అర్ధరాత్రి ఉట్నూరులోని తన నివాసంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. రమేశ్ రాథోడ్ మృతికి పలువురు నేతలు సంతాపం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article