Monday, November 10, 2025

Creating liberating content

తాజా వార్తలుసుధమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి ప్రభుత్వ సలహాదారులు నాగార్జున రెడ్డి

సుధమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి ప్రభుత్వ సలహాదారులు నాగార్జున రెడ్డి

పోరుమామిళ్ల:బద్వేల్ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి అభ్యర్థి డాక్టర్ సుధమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టిటిడి ప్రచారంలో ప్రభుత్వ సలహాదారులు నాగార్జున్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం
పోరుమామిళ్ల మండలం పులివీడు గ్రామపంచాయతీ పరిధిలో చిన్న పులివీడు పెద్దపులి వీడు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున్ రెడ్డి, యువనాయకుడు ఆదిత్య రెడ్డి, సందీప్ రెడ్డి అమెరికన్ ఫుట్బాల్ ఇండియన్ కెప్టెన్, మరియు బద్వేల్ ఎన్నికల పరిశీలకులు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు సి. భాష, చెన్ను రాజశేఖర్, జడ్పిటిసి ముత్యాల ప్రసాద్, మాట్లాడుతూ రాష్ట్రం మరిత అభివృద్ధి చెందాలంటే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో
సర్పంచ్ రఘునాథ్ రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు వెంకటరెడ్డి, టేకర్ పేట సర్పంచ్ రమణారెడ్డి, మస్తాన్ బాబు ఖాదర్ భాష, సాయి, గురువిరెడ్డి, డాక్టర్ బాబు, కృష్ణారెడ్డి, జెకె, బడే సాబ్, బాలయ్య, ఖాజావలి, గొడుగు మాబు మరియు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article