Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలుసీఎం సహాయ నిధుల చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ సలహాదారుడు నాగార్జునరెడ్డి

సీఎం సహాయ నిధుల చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ సలహాదారుడు నాగార్జునరెడ్డి

పోరుమామిళ్ల:రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సీఎం సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి సోమవారం పోరుమామిళ్ల మండలానికి చెందిన ముసల్ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన షేక్ అల్లా బకాష్ రూ 23000 వేలు. దాసరపల్లి గ్రామానికి చెందిన తులసి మాధవి రూ 14000 ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులు పంపిణీ. ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు చెన్ను రాజశేఖర్, హుస్సేన్ పీరా, డాక్టర్ మాబు, కృష్ణారెడ్డి పాల్గొనడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article