తుని
పశువుల అక్రమంగా తరలిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు ఆదివారం సాయంత్రం తనిఖీలు నిర్వహించి ఓ కంటైనర్ను యూజ్ చేసినట్లు రూరల్ ఎస్సై రమేష్ తెలిపారు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ కు 42 ఎద్దులను కంటైనర్ లో తరలిస్తుండగా, తుని మండలం ఎర్రకోనేరు జాతీయ రహదారి సమీపంలో వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశామన్నారు.