Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుపంతం నెగ్గించుకున్న ఏపీ ప్రభుత్వం

పంతం నెగ్గించుకున్న ఏపీ ప్రభుత్వం

ప్రజాభూమి, విజయవాడ బ్యూరో:
నాగార్జునసాగర్ పై ఏపీ ప్రభుత్వం తన పంతం నెగ్గించుకునేలే చేసుకుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి కుడి కాలువకు నీటిని విడుదల చేసిన ఏపీ అధికారులు ఒంగోలు ఛీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో గేట్లు ఎత్తివేశారు. అనంతరం రెండు వేల క్యూసెక్కుల నీటిని ఏపీ అధికారులు విడుదల చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article