Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలునా నామినేషన్ కార్యక్రమానికి హాజరైనప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు: నారా లోకేశ్

నా నామినేషన్ కార్యక్రమానికి హాజరైనప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు: నారా లోకేశ్

మంగళగిరి:-టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తరఫున ఇవాళ మంగళగిరిలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లి నామినేషన్ వేశారు. దీనిపై నారా లోకేశ్ స్పందించారు.
మంగళగిరిలో నా తరఫున నామినేషన్ దాఖలు చేసేందుకు వేలాదిగా తరలివచ్చిన మంగళగిరి ప్రజలకు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ ఉత్సాహం, మీ ఆశీస్సులే నా బలం. మనం చేయి చేయి కలిపి మంగళగిరిలో విజయంతో కొత్త చరిత్రను లిఖిద్దాం. దశాబ్దాల దుష్ట పాలన నుంచి మంగళగిరికి విముక్తి కల్పిద్దాం” అని నారా లోకేశ్ పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article