Tuesday, September 16, 2025

Creating liberating content

తాజా వార్తలుజగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఎన్నికల ప్రచార రథం ప్రారంభం

జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఎన్నికల ప్రచార రథం ప్రారంభం

జగ్గంపేట
జగ్గంపేట నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా పోటీ చేసేందుకు బరిలో దిగుతున్న జ్యోతుల నెహ్రూ ఎన్నికల ప్రచారానికి తెర తీశారు. దీనిలో భాగంగా ఎల్ఈడి స్క్రీన్ లతో కూడిన ఎన్నికల ప్రచార రథాన్ని శుక్రవారం ఇర్రిపాక శివాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. జ్యోతుల నవీన్ కుమార్, నియోజవర్గ టిడిపి సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article