Thursday, September 11, 2025

Creating liberating content

తాజా వార్తలుచికిత్స పొందుతూ రమణ మాస్టర్ మృతి

చికిత్స పొందుతూ రమణ మాస్టర్ మృతి

జీలుగుమిల్లి

ఇటీవల కిడ్నీ వ్యాధితో బాధపడుతూ విజయవాడలో చికిత్స పొందుతూ
నూప వెంకటరమణ( 56) మృతి చెందారని రాజు మాస్టర్ చెప్పారు. 1991లో ఉద్యోగంలో చేరి వివిధ పాఠశాలలో పనిచేశారు . ఈయన 2019 జనసేన పార్టీలో ఒక హాస్పిరెంట్గా కూడా ఉన్నారు. ప్రస్తుతం జి టి డబ్ల్యూ గర్ల్స్ హై స్కూల్ లంకాలపల్లి బాలికల పాఠశాలలో పనిచేస్తూ డిప్యూటేషన్ పై జి టి డబ్ల్యూ ఏ బాయ్స్ హై స్కూల్ చింతలపూడి లో గత నాలుగు నెలల నుండి పనిచేయుచున్నారు. ఈయన మృతికి సంతాపంగా
ఆదివాసి టీచర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సోదెం రాజు, కోరస రామకృష్ణ , పి పోసి రావు , మరియు టి డబ్ల్యూ టి యు అధ్యక్షులు పాయం పోసి గౌరవ అధ్యక్షులు మొడియం గంగరాజు సీనియర్ ఉపాధ్యాయులు కోర్స రామారావు మరియు లంకాలపల్లి స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ప్రసన్న కుమారి , దొర మామిడి ప్రధానోపాధ్యాయులు బెనహర్ మరియు రమణ మాస్టర్ బ్యాచ్ మెంట్స , మండలంలోని వివిధ ఉపాధ్యాయ సంఘాలు ఘన నివాళులు అర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article