Thursday, September 11, 2025

Creating liberating content

తాజా వార్తలుగోదావరి రేవు బహిరంగ వేలం పాట

గోదావరి రేవు బహిరంగ వేలం పాట

కూనవరం:
కూనవరం నుంచి ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రుద్రమకోట గ్రామాల గోదావరి బహిరంగ వేలం పాట ను శుక్రవారం నిర్వహించనున్నట్టు పంచాయతి కార్యదర్శి సురేష్ తెలిపారు.కూనవరం గ్రామ పంచాయతీలలో ఉదయం 11.00 గంటలకు నిర్వహించే బహిరంగ వేలం పాటలో పాల్గొనే వారు గిరిజన అభ్యర్థులై ఉండి రూ ఒక లక్ష రూపాయలు నగదు డిపాజిట్, రూ 10 లక్షల సాల్వెన్సీ కలిగి ఉండాలని తెలిపారు. ఈ వేలం పాట పూర్తి కాలం ఒక ఏడాది (1 ఏప్రిల్ నుంచి 31 మార్చి 2025 ) అని, హెచ్చు పాట పాడిన వారు 24 గంటల్లో సగం నగదు చెల్లించాలని పేర్కొన్నారు.గత ఏడాది గోదావరి నది రేవు పాట రూ 36 లక్షల కు అత్యధిక ధరను చేరుకుంది. ఈ ఏడాది ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article