Thursday, September 11, 2025

Creating liberating content

తాజా వార్తలుమాధవరం కు చెందిన చేనేత కార్మికులు సుబ్బారావు కుటుంబ సభ్యులను

మాధవరం కు చెందిన చేనేత కార్మికులు సుబ్బారావు కుటుంబ సభ్యులను

పరామర్శించిన తులసి రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు

కడప సిటీ:వైకాపా నాయకుల భూదాహనికి,రెవిన్యూ అధికారుల చేతి వాటానికి గురైన కడప జిల్లా,ఒంటిమిట్ట మండలం,కొత్త మాధవరం కు చెందిన చేనేత కార్మికులు సుబ్బారావు ఆయన భార్య పద్మావతి, కుమార్తె వినయ ఆత్మహత్య చేసుకున్నారు.
ఆదివారం కాంగ్రెస్ నాయకులు తులసి రెడ్డి,శ్రీరాములు,సత్తార్,మనోహర్ బాబు, చెంద్ర శేఖర్ రెడ్డి,ధృవ కుమార్ రెడ్డి,పూల నజీర్,అమర్,సుబ్బరాయుడు,రాజా,వినయ్ తదితరులు సుబ్బారావు తల్లి నీ,పెద్దకూతురు లక్ష్మి ప్రసన్న ను , తదితర కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి పార్టీ తరుపున ఆర్థిక సహాయం చేయడం జరిగింది.
వీరి ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించాలని ,వీరి కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని తులసి రెడ్డి కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article