నేపాల్ లో పానీపూరీని బ్యాన్ చేశారు. పానీపూరీ ఎంత హైజెనిక్ గా చేసినా …అంటువ్యాధులు ప్రబలే అవకాశముందనుకున్న ప్రభుత్వం వెంటనే ఈ పానీపూరీని బ్యాన్ చేశారు. 2022 లోనే ఈ పానీపూరీ కారణంగా దాదాపు 30 మందికి కలరా వచ్చింది.దీని కారణంగా నేపాలీయులు పానీపూరీకి దూరమైపోయారు. నేపాల్ రాజధాని అయినఖాట్మండ్లోగల లలిత్పుర్ అనే ప్రాంతంలో పానీపూరీతో పాటు పలు స్ట్రీట్ ఫుడ్స్ పైన తాజాగా నిషేధం విధించారు అధికారులు.ఆ ప్రాంతంలో ఎక్కువగా కలరా వ్యాధి విజృభిస్తోంది. దీని కారణంగా చాలారోజుల వరకు వీధుల్లో అమ్మే ప్రతి ఫుడ్ ఐటమ్స్ మీద ఆంక్షలు విధించింది నేపాల్ ప్రభుత్వం.